Homecinemaసమీరా రెడ్డి తొలి ఆడిష‌న్ మహేష్ బాబు చిత్రానికే.. ఏమైందంటే?

సమీరా రెడ్డి తొలి ఆడిష‌న్ మహేష్ బాబు చిత్రానికే.. ఏమైందంటే?

Telugu Flash News

Sameera reddy: అందాల భామ సమీరా రెడ్డి చిరంజీవి, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. ప్రస్తుతం అక్షయ్ వార్థే అనే వ్యాపార వేత్తని వివాహం చేసుకుని పిల్లా పాపలతో సంతోషంగా ఉంది.

ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియ‌లో యాక్టివ్ గా ఉంటూ తన కుటుంబం గురించి, ఇతర విషయాల గురించి పోస్ట్ లు పెడుతూ ఉంటుంది. తాజాగా సమీరారెడ్డి ఇంస్టాగ్రామ్ లో ఆసక్తికర పోస్ట్ చేసింది.

తన కెరీర్ ప్రారంభ రోజులని గుర్తు చేసుకుంటూ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు వివిధ ఆడిషన్స్ కి వెళ్ళేదట.

తన ఫస్ట్ మూవీ ఆడిషన్ 1998లో జరిగినట్లు సమీరా రెడ్డి పేర్కొంది. తొలి ఆడిష‌న్ సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రానికే అట. అప్పట్లో నాకు చచ్చేంత భయం ఉండేది.

ఆడిషన్స్ లో పెర్ఫామ్ చేయడం నావల్ల కాలేదు. ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయాను. డెస్క్ దగ్గర కూర్చుని చేసే ఉద్యోగమే కరెక్ట్ అనిపించింది.

కాని త‌ర్వాత‌ ఒక మ్యూజిక్ వీడియోలో నటించి కాన్ఫిడెన్స్ సొంతం చేసుకున్నట్లు సమీరా పేర్కొంది. అప్పుడు ఆమె ధైర్యంగా పెర్ఫామ్ చేసి ఉంటే.. అభిమానులు మహేష్, సమీరా జోడీని వెండితెరపై చూసేవారు.

-Advertisement-

also read news :

Viral video : వందే భారత్‌లో పూర్‌ క్వాలిటీ ఆహారం సరఫరా..

Asia Cup 2023 వేదిక మార్పు! పాకిస్తాన్‌కు షాక్‌ తప్పదా?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News