HomecinemaJogi Naidu: ఝాన్సీని, న‌న్ను క‌ల‌పడానికి చిరంజీవి ఎంతో ప్ర‌య‌త్నించారు.. జోగినాయుడు స్ట‌న్నింగ్ కామెంట్స్

Jogi Naidu: ఝాన్సీని, న‌న్ను క‌ల‌పడానికి చిరంజీవి ఎంతో ప్ర‌య‌త్నించారు.. జోగినాయుడు స్ట‌న్నింగ్ కామెంట్స్

Telugu Flash News

Jogi Naidu: ప్ర‌ముఖ యాంక‌ర్ ఝాన్సీ మాజీ భ‌ర్త జోగి నాయుడు తాజా ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితాన్నిత‌ల‌చుకొని చాలా ఎమోష‌న‌ల్ అయ్యాడు. గ‌తంలో ఝాన్సీ, జోగినాయుడు ప్రేమించి వివాహం చేసుకోగా, వారిద్ద‌రికి ధన్య అనే కుమార్తె ఉంది. ఊహించ‌ని విధంగా ఈ ఇద్ద‌రు విడాకులు తీసుకున్నారు. అయితే తాజా ఇంటర్వ్యూలో ఝాన్సీతో విడాకుల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఝాన్సీ కాలేజీ స్టూడెంట్ గా ఉండేది. అప్పుడు మా ఇద్దరి పరిచయం ప్రేమగా మారి పెళ్లి వ‌ర‌కు వెళ్లింది.

ఆ నాటి ఆ క్షణాలు ఎంతో మధురమైనవి. వివాహం తర్వాత సినిమాల్లో ఇద్దరికీ మంచి గుర్తింపు రావ‌డం, అలానే ఇద్దరి మధ్య విభేదాలు కూడా మొద‌లు కావ‌డం జ‌రిగింది. ఝాన్సీ, జోగి నాయుడు 2014లో విడాకులు తీసుకోగా, బ్రహ్మానందం గారు ఒక తండ్రి స్థానంలో ఉండి మమల్ని కలిపేందుకు ఎంతో ప్రయత్నించారని జోగినాయుడు అన్నాడు. అలానే చిరంజీవి గారు అయితే మూడు గంటలపాటు మమల్ని కూర్చోబెట్టి మాట్లాడిన వ‌ర్క‌వుట్ కాలేదని త‌ప్ప‌క విడిపోవ‌ల్సి వ‌చ్చింద‌ని జోగినాయుడు స్ప‌ష్టం చేశారు.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News